వాము ఉప్పు కలిపి దంచి వుంచుకోవాలి.
పచ్చి మిరపకాయని చీల్చి పై పొడిని దానిలో పెట్టి 3-4 రోజులు మగ్గనివ్వాలి.
ఈ మిరపకాయలు పెగుగు అన్నం తో తింటే బాగుంటాయి